తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి నీతి, నిజాయితీలు లేవన్నారు. అవే ఉంటే వెంటనే రాజకీయాలకు స్వస్తి పలకాలని చంద్రబాబుకు అంబటి సూచించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం సోనియా, బీజేపీ, చంద్రబాబు, కిరణ్ లు ఒకరికొకరు సహకరించుకున్నారని విమర్శించారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా పిన్నమ్మ ఎందుకు మాట మార్చిందంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి నీతి, నిజాయితీలు లేవన్నారు. అవే ఉంటే వెంటనే రాజకీయాలకు స్వస్తి పలకాలని చంద్రబాబుకు అంబటి సూచించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం సోనియా, బీజేపీ, చంద్రబాబు, కిరణ్ లు ఒకరికొకరు సహకరించుకున్నారని విమర్శించారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా పిన్నమ్మ ఎందుకు మాట మార్చిందంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment