ఎస్ఐ శ్రీని వాసులు స్టేజీపైకి వెళ్లి లైట్లు ఆర్పివేయడంతో జనం దూసుకొచ్చారు. తొక్కిసలాటలో ఓ మహిళ సృహ తప్పి పడిపోవడంతో ఆగ్రహించిన జనంలో కొందరు పో లీసులపైకి ఇసుక, కంకరరాళ్లు విసిరారు. కొందరు ఆకతాయిలు పోలీసులకు చెం దిన రెండు బైక్లకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న సీఐ వం శీధర్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడిలో 40 మంది వరకు పాల్గొన్నట్లు తేలడంతో..వారిలో 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఐ శ్రీని వాసులు స్టేజీపైకి వెళ్లి లైట్లు ఆర్పివేయడంతో జనం దూసుకొచ్చారు. తొక్కిసలాటలో ఓ మహిళ సృహ తప్పి పడిపోవడంతో ఆగ్రహించిన జనంలో కొందరు పో లీసులపైకి ఇసుక, కంకరరాళ్లు విసిరారు. కొందరు ఆకతాయిలు పోలీసులకు చెం దిన రెండు బైక్లకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న సీఐ వం శీధర్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడిలో 40 మంది వరకు పాల్గొన్నట్లు తేలడంతో..వారిలో 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 Reviews:
Post a Comment