Contact us

టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం నుంచి  హరికృష్ణ బయటకు ..
పోలిట్ బ్యూరో సమావేశం నుంచి వెళ్లిపోయిన హరికృష్ణనందమూరి హరికృష్ణ
హైదరాబాద్: టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం నుంచి ఆ పార్టీ మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ బయటకు వెళ్లిపోయారు. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు  ఆ పార్టీ పోలిట్ బ్యూరో ఈ రోజు సమావేశమైంది.  తాను రాజ్యసభ టిక్కెట్ రేసులో ఉన్నట్లు హరికృష్ణ తెలిపారు.  తాను టిక్కెట్ ఆశిస్తున్నందున సమావేశంలో ఉండటం మంచిదికాదని బయటకు వచ్చినట్లు చెప్పారు.

సమైక్య రాష్ట్రం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్లు హరికృష్ణ చెప్పారు.

0 Reviews:

Post a Comment