Contact us

 టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ
హైదరాబాద్ : అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి  అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ ముగిశాక తమపై దాడి జరిగే అవకాశం ఉన్నందున తమకు భద్రత కల్పించాలన్నారు. దాడులకు పాల్పడేవారిపై ముందే చర్య తీసుకోవాలని,ఓడిపోతామనే భయంతో ఓటింగ్ కు ఒప్పుకోవటం లేదని టీజీ అన్నారు.

తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ను వెంటనే పెట్టాలని మంత్రి టిజి వెంకటేష్ కోరారు. ఓటింగ్ ముగిశాక శాసనసభలో విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానిస్తున్నారు. అందువల్ల శాసనసభ్యులకు బద్రత కల్పించాలని కూడా ఆయన సలహా ఇస్తున్నారు.అలాంటప్పుడు ఇక్కడ ఓటింగ్ పెట్టి విధ్వంసానికి అవకాశం ఇవ్వడం ఎందుకో?టిజి వెంకటేష్ గారు భయపడే విదంగా పరిస్థితి రాకూడదు సుమా

0 Reviews:

Post a Comment