
తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ను వెంటనే పెట్టాలని మంత్రి టిజి వెంకటేష్ కోరారు. ఓటింగ్ ముగిశాక శాసనసభలో విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానిస్తున్నారు. అందువల్ల శాసనసభ్యులకు బద్రత కల్పించాలని కూడా ఆయన సలహా ఇస్తున్నారు.అలాంటప్పుడు ఇక్కడ ఓటింగ్ పెట్టి విధ్వంసానికి అవకాశం ఇవ్వడం ఎందుకో?టిజి వెంకటేష్ గారు భయపడే విదంగా పరిస్థితి రాకూడదు సుమా
0 Reviews:
Post a Comment