
, వైఎస్ కుటుంబంపై అభిమానంతో వెళ్తే నట్టేట ముంచారని మహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్.పిగా , ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఉమామహేశ్వరరావు ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లోకి, తదుపరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు.
courtesy:kommineni
0 Reviews:
Post a Comment