
ఇదిలా ఉండగా, రాష్ట్ర పార్టీ వ్యవహరాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా అధిష్టానం రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దిగ్విజయ్ సింగ్ ఈ సాయంత్రం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి తాను రాజ్యసభ టిక్కెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. దిగ్విజయ్ అభ్యర్థనను సోనియా మన్నించారు. ఆయనకు టిక్కెట్ కేటాయించారు.
0 Reviews:
Post a Comment