
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు.తెలంగాణ బిల్లు విషయంలో ఇది అసలు బిల్లు కాదని ,ముసాయిదా బిల్లు మాత్రమేనని ఆయన వాదించారు.పైగా హోం శాఖ రాష్ట్రపతిని మోసం చేసిందని ఆయన విమర్శించారు.కరణ్ చేసిన ఈ సంచలన ప్రకటన తో తెలంగాణ ఇక తధ్యం అన్న అబిప్రాయం బలపడుతుంది
0 Reviews:
Post a Comment