
ఈసారి 100-150మంది ఎంపీల మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టే అవకాశమే లేదని, బీజేపీ కూడా తన వైఖరికి మార్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలంతా రాష్ట్రపతిని కలిసి బిల్లును ఆమోదించవద్దని కోరతామన్నారు.
Sakshi
0 Reviews:
Post a Comment