
కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన రాష్ట్ర విభజన బిల్లు తెలుగు ప్రజల భవిష్యత్తును ఏ మాత్రం కాపాడలేదని చెప్పారు. ఇంత ఆధ్వానంగా బిల్లును తయారు చేయబట్టే.. కనీసం ఏ అంశాన్ని ఎందుకు చేర్చారో చెబుతూ వివరణ ఇచ్చే సాహసం కూడా కేంద్రం చేయలేకపోయిందన్నారు. బిల్లులో ఐదు కీలక మార్పుల కోసం రాష్ర్ట ఎంపీలతోపాటు బీజేపీ గట్టి బాధ్యత తీసుకొని పనిచేయాలని కోరారు. తాను మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు.
0 Reviews:
Post a Comment