
వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. రఘురామ కృష్ణంరాజు టీడీపీ, కాంగ్రెస్ కోవర్ట్ అంటూ ధ్వజమెత్తారు. రఘురామరాజు పార్టీలో ఉన్నది 90రోజులేనని బాలరాజు చెప్పారు. స్వార్థ ప్రయోజనాలకోసం ఆయన పార్టీలో చేరారని ఆరోపించారు. ప్రయోజనాలు నెరవేరవనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారని బాలరాజు విమర్శించారు.
0 Reviews:
Post a Comment